Petrol - Diesel | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నియంత్రణకు ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. పీయూసీ (pollution under control) సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్ను పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి ఈ నిర్ణయం అ�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిత్యవసర వస్తువులు, సరుకుల ధరలు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఇవాళ ప్రధాని మోదీ కొవిడ్ పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై కాంగ�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపు దాలుస్తున్నది. ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభమై ఎనిమిది రోజులకు చేరింది. యుద్ధం ప్రభావం ముడిచమురుపై పడుతున్నది. దీంతో గురువారం అంతర్జాతీయ మార్�