పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అశ్వారావుపేట, జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయ�
పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా బీఆర్టీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లాపూర్ చౌరస్తాలో రిక్షా ర్యాలీ జరిగింది. పెరిగిన ధరలతో ఆటో నడపడం భారంగా మారిందని..ఇక మళ్లీ పాత రోజుల్లో మాదిరిగా రిక్షా నడ
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్�
ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెంచుతుండడంతో వాహనదారులపై భారం పడుతున్నది. పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటర్కు రూ. 2.84, డీజిల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబ�
చమురు ధరల పెంపుపై వామపక్షాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం విదితమే. అయితే, ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నేతలు, వాటి అన
ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఎరువుల ధరల పెంపుదలతోపాటు సవాలక్ష సమస్యల తో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడింది. అదే పెట్రో బాంబ్. పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవార
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస
Lal Bahadur Shastri | దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె తక్కువగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింద�
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం 2026-27 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే రెవెన్యూను పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్పై ఎక
సామాన్యుడి నడ్డివిరుస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నది. ఇంధన ధరలను పెంచడంలో ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి అందనంత ఎత్తులో ప్ర�
దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, ఇదంతా ప్రధాని మోదీ పుణ్యమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల�
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పిడికిలి బిగించిన టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, వినూత్న నిరసనలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబ