సామాన్యుడి నడ్డివిరుస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నది. ఇంధన ధరలను పెంచడంలో ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి అందనంత ఎత్తులో ప్ర�
దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, ఇదంతా ప్రధాని మోదీ పుణ్యమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల�
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పిడికిలి బిగించిన టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, వినూత్న నిరసనలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబ
Petrol and diesel prices | వాహనదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర | వాహనదారులకు చమురు కంపెనీలు కాస్త ఊరటనిచ్చాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్�