నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో నెలకొల్పిన శ్రీ ఓం గణేష్ మండలి వద్ద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ అనంతర�
శ్రావణమాసం పర్వదిరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని శుక్రవారం వైభవంగా జరిపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని పార్వతీ మహాదేవ స్వామి ఆలయ�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా