ఖమ్మం నగరంలో ఇటీవల ఓ బాలికపై లైంగిక దాడి, హత్యాయత్నం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించా�
దేశంలోని మావోయిస్టులు 90 శాతం లొంగిపోయినా కూడా వారి సానుభూతిపరులంటూ ప్రజా సంఘాల నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.
రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనుల ను వెంటనే ప్రారంభించాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రా ఘవాచారి, ప్రజా సంఘాల నాయకు లు టీజీ శ్రీనివాస్, అర్జునప్ప, రవీం
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి, శంకర్పల్లి, దోమ, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశా వర్కర్లు ధర్�