పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన బుధవారం మండలంలోని జాజాపూర్లో చోటు చేసుకున్నది. పంచాయతీ కార్యదర్శి సుమలత గ్రామంలో మం గళవారం నుంచి పింఛన్ల పంపిణీ చేస్�
ద్దపల్లి జిల్లాలో చేయూత ఫించన్లను సులభ పద్ధతిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామీణ ప్రాంతాల్లో చేయూత పెన్షన్లు పంపిణీ చేసే
చేయూత పింఛన్ లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానంతో అష్టకష్టాలు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది పాత ఫోన్లలో చేయూత మొబైల్ యాప్ సపోర్ట్ చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నట్ట