ఆదిలాబాద్ జిల్లా ప్రజల నాలుగు దశాబ్దాల కల స్వరాష్ట్రంలో సాకారమైంది. సీఎం కేసీఆర్ చొరవతో నల్లరేగళ్ల దాహార్తి తీరనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో చనాక- కొరాట ప్రాజెక్టు (సీకేబీ) వెట్న్న్రు అధికారులు గురువ�
పెన్గంగలో (Penganga) వరద ఉధృతి కొనసాగుతున్నది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనాథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో బ్రిడ్జిపై నుంచి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాహనాల ర�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్�
భీంపూర్ మండలం వడూర్ పెన్గంగ రేవు ఒడ్డున ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం నిర్వహించారు. గంగమ్మకు పూజలు చేసి మహా హారతి ఇచ్చారు. మండలంతో పాటు సమీప మహారాష్ట్ర సరిహద్దులోని భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు