“ఇటీవల తిరుమల థియేటర్ సందులో ఓ వ్యక్తి పక్కకు పార్కింగ్ చేసి ఆసుపత్రిలో పని కోసం వెళ్లాడు.. అతడి ద్విచక్రవాహనంతోపాటు ఆ సందులో ఉన్న వాహనాల ఫొటోలను తీసి చలాన్లు వేశారు. ఆసుపత్రులు, వ్యాపార సముదాయాల వాహనా�
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ర్టాల్లో 50 నుంచి 100శాతం వరకు మినహాయింపు ఇచ్చ