ఖమ్మం జిల్లా కోర్టులో ఓ కేసు పెండింగ్లో ఉన్నదన్న కారణంతో హైదరాబాద్కు చెందిన ఎన్ పూర్ణచంద్రరెడ్డి అనే వ్యక్తికి పాస్పోర్టు జారీ చేయకుండా నిరాకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
వికారాబాద్ : ఈ నెల 11న జరిగే లోక్ అదాలత్లో కేసులను పరిష్కారం చేసుకోవాలని మండల న్యాయ సేవ సంస్థ చైర్మన్ జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో కో-ఆర్డినేషన్ మీట�
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ రంగారెడ్డి జిల్లా కోర్టు, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశ