నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�
నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారి రక్షణకు పెద్ద పీట వేస్తూ మెరుగైన వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పాదచారులకు అనువైన నగరంగా మార్చేందుకు ప్�
ముంబై: ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో నైజీరియాకు చెందిన నల్లజాతి వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పాదాచారులపై జరిపిన దాడిలో 8 మంది గాయపడ్డారు. పారిస్ వెల్ వద్ద ఉన్న టాటా గార్డెన్ దగ్గర ఈ �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డును దాటుతున్న ఒక వ్యక్తిపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్లో బుధవా�
జాతీయ రహదారి-65పై రోడ్డు దాటేందుకు పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న బ్లాక్ స్పాట్లను ట్రాఫిక్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు శనివారం పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో