Vikarabad | పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉన్నారు. కానీ వారికి సరిపడా నీటి వనరులు మాత్రం లేవు. ఎన్నికల ముందు పాలకులు రావడం.. హమీలు ఇవ్వడం.. ఓట�
ఉపాధి హామీ పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని దుర్గాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన వడ్డె పెద్ద అమృతయ్య శనివారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెలో నొప్పి వస్తున్నదని తోటి కూలీ�
Heart Attack | ఉపాధి కూలీ పనులు చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన పెద్దేముల్ మండల పరిధిలోని దుర్గాపూర్ గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.