ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయించలేదని పెద్దలింగాపూర్ రైతులు మండిపడ్డారు.
రంగనాయకసాగర్ ఎల్ఎం-6 కెనాల్ కిలోమీటరున్నర మేరకు కాలువ తవ్వి సాగునీళ్లివ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తామ ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.