మహా శివరాత్రిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించను
పట్నం వారం సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను అత్యంత వైభవంగా �
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో (Komuravelli Mallanna) స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమ