నెలల తరబడి తిరిగినా ఒక్క బస్తా యూరియా (Urea) కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. నర్సింహులపేట (Narsimhulapet) మండలంలోని పెద్దనాగారం స్టేజి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
కూలి పనులు కల్పించాలని మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పనిప్రదేశం వద్ద కూలీలు మంగళవారం ధర్నా చేశారు. నెలరోజులుగా పనిచేస్తే రోజుకు రూ.50 నుంచి రూ.100 లోపు డబ్బులు వస్తున్నాయని ఆవ�
తెలంగాణకు మళ్లీ కరువొచ్చింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వర్షాలకు కరువొచ్చింది. చెరువులకు కరువొచ్చింది. భూగర్భానికి కరువొచ్చింది. పంటచేలకు కరువొచ్చింది. రైతుబంధుకు కరువొచ్చింది. కల్లాల మీద పంటకు కరువ�