PDS scam: పీడీఎస్ స్కామ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బెంగాల్ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు బెయిల్ మంజూరీ చేశారు. కోల్కతాలోని పీఎంఎల్ఏ కోర్టు ఆ బెయిల్ ఇచ్చింది. పీడీఎస్ ఆహార ధాన్యాలను అక్రమంగా అమ్ము
రేషన్ పంపిణీలో అక్రమా లు జరిగాయన్న ఆరోపణల కేసులో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి జ్యో తి ప్రియా మల్లిక్తో సహా మరో ఇద్దరి ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది.
ED Raids: ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలకు చెందిన కేసులో ఇవాళ బెంగాల్లో ఈడీ అధికారులు ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. టీఎంసీ నేత షేక్ షాహజహాన్ తో లింకున్న ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలుమార్లు స
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.