కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వారందరికీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్కు విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నడుచుకోవడం లేదని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి వంటి వా
కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టారని నగర మేయర్ యాదగిరి సునీల్రావు గుర్తు చేశారు. కానీ, అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం ఢీల్లీలో స్థలం కూడ�
రాజకీయాల్లో సహేతుక విమర్శలు చేస్తే హుందాగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోబెల్స్ తరహాలో విష ప్రచారానికి తెర లేపారు. మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఖర్చ�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగటి కలలు కంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా
కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.