పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు దేశం ఘన నివాళులు అర్పించింది. కశ్మీర్లో లేత్పొరా వద్ద ఉన్న పుల్వామా అమరవీరుల మెమోరియల్తో పాటు పలు ప్రాంతాల్లో పలువురు సైనికాధికారులు, సామాన్య ప్రజలు పుష్పగు
దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు.
Eshwari Bai Birth Anniversary | దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రాజకీయ నాయకు�
జనగామ : బాబా సాహేబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ల స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా జ�