అమరావతి,జూలై :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం
అమరావతి:కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు. జన సైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన బుధవారం మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం�
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మళయాళ సూపర్ హిట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్
మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్కల్యాణ్ కథానాయకుడిగా పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రానా కీలక పాత్రధారి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పదవీవి�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మలయాళంలో మ�
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రైటర్గా మారిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేస్తున్నారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని విజయేంద్ర ప్రసాద్ కల
పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్గా ఉంటారు. ఓ సెలబ్రిటీ అన్న విషయం కూడా మరచిపోయి నిరాడంబరమైన జీవితం గడుపుతుంటారు. హంగులు,ఆర్భాటాలు అతనికి ఏ మాత్రం నచ్చవు. బంగ్లాలలో కన్నా పచ్చ�
పవన్ కళ్యాణ్కి అభిమానులే కాదు భక్తులు కూడా ఉన్నారు.అందులో ఒకరు నిర్మాత బండ్ల గణేష్. పవన్ పేరు వింటేనే ఆయన పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఇక ఆయన ముందు ఉంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం అందించడమే కాక బాక్సాఫీస్ ద
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేయడం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకున్న ఫ్యాన్ బేస్డ్ని బట్టి పవర్ స్టార్ బిరుదు ఇచ్చారని, నా కన్నా ఆయనకే పవర్ స్టార్ సెట్ అవుతు�
కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో చిత్రసీమలో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం జూలై నెలలో తిరిగి సెట్స్మీదకు వెళ్లనుందని తెలిసింది. మ�
నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు.. నా వరకు పవర్ స్టార్ అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే.. అతడు తప్ప మరో పవర్ స్టార్ లేడని అన్నాడు పునీత్ రాజ్కుమార్.
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమా ఇది. దాంతో అభిమానులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాక్సాఫీస
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరశంకర్ అనే సినిమా చేస్తుండగా, దీంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమే