చండీగఢ్: రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ఉసురు తీసింది. కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించాడు. యూనివర్సిటీ వెలుపల కాల్పులు జరుగడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొన్నది. పంజాబ్లోని పాటియాలాలో ఈ ఘటన జర
చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పాటియాలా నుంచి పోటీ చేయనున్నారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ), 22 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. 22 మంది అభ్యర్థుల
చండీగఢ్: భద్రతాపరమైన తనిఖీ కోసం ఒక కారును పోలీస్ ఆపబోగా డ్రైవర్ ఆయనపైకి వాహనాన్ని దూకించాడు. దీంతో ఆ పోలీస్కు తీవ్ర గాయాలయ్యాయి. పంజాబ్లోని పాటియాలాలో శనివారం ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం �
మహిళా ఖైదీలకు కరోనా | పంజాబ్ పాటియలాలోని నభా ఓపెన్ జైల్లో 40 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది.
చండీగఢ్ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందో ఆయా జిల్లాల్లో వైరస్ కట్టడికి నైట్కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇప్పటికే పలు జిల�