బెంగళూరు వేదికగా జరుగుతున్న 6వ పారా అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసును 55.49సెకన్లలో ముగించి అగ్�
తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి మరోమారు తళుక్కుమంది. ఇప్పటికే తనదైన రీతిలో సత్తాచాటుతున్న దీప్తి 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో మెరిసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న నాలుగో ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ జివాంజీ దీప్తి పసిడి పతకంతో మెరిసింది. టీ-20 విభాగంలో సత్తాచాటిన ద�