పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు �
పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. శ్రీ వేణుగోపాలస్వామి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మండపంలో విఘ్నేశ్వరుడుకి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరంగల్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం, సుసంపన్నంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావ�