భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటడంలో చేసిన సేవలు చిరస్మరణీయమైనవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రె�
Parupati Srinivas Reddy | క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చె�