రాష్ట్రంలో మున్సి‘పోల్స్' హడావుడి ముగిసింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. పోలింగ్ బాక్సు ల్లో భద్రమైన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బుధవారం సా యంత్రం ఎన్నికలు ముగియగా, అభ్యర్థుల ఆరాలు వర్ణనాతీతం. �
వారం రోజులపాటు హోరెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడనున్నది. నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ర�
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. వా రంరోజులుగా పట్టణాల్లో హో రాహోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు చివరిరోజైన సోమవారం అన్నిచోట్ల భారీ రోడ్షోలతో ఓటర్లను అకట్టుకోనున్నారు.
లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే పక్షం రోజుల్లో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని అంచనా.
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం సమావేశం అయ్యారు. మండలంలోని తాటిసుబ్బనగూడెంలోని మెచ్చా నివాసంలో ఆయనను కలిశారు.
హిమాచల్ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి రెబల్స్ బెడద వేధిస్తున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి కంటే కమలం పార్టీకి రెబల్స్ నుంచే గట్టి దెబ్బ పడే అవకాశం ఉన్�