మహబూబ్నగర్ బస్టాండ్ ఆవరణలోని రావి చెట్టుపై రామ చిలుకలు కనువిందు చేస్తున్నాయి. మోడుబారిన చెట్టును ఆవాసంగా మార్చుకున్నాయి. ఉదయం ఆహారం కోసం వేటకు వెళ్లే చిలుకలు సాయంత్రం కాగానే గూటికి చేరుకుంటున్నాయి.
KSRTC | కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బస్సులో తన వెంట తీసుకెళ్తున్న చిలుకలకు (parrots) కండక్టర్ ఏకంగా రూ.444 టికెట్ కొట్టాడు.
గృహాలంకరణ కొత్తపుంతలు తొక్కుతున్నది. అంతర్జాతీయ దిగ్గజం ‘ల్యాడ్రో’ పక్షి జాతుల నమూనాలతో అందమైన పోర్స్లిన్ బొమ్మలు తయారు చేస్తున్నది. అన్నీ చేతితో ప్రాణం పోసినవే. ఎక్కడా యంత్రాలు ఉపయోగించలేదు.
కరోనా సమయంలో మనం మాస్కు లేనిదే బయటికి రాలేదు. మాస్కు మన జీవితంలో భాగమైపోయింది. మహమ్మారి తగ్గుముఖం పట్టాక వాటి వాడకం తగ్గింది. అయితే, ఓ కారు యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తన పెంపుడు చిలుక�