పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఉతంఠ మంగళవారం వీడనున్నది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల నేతలు, ప్రజల్లో ఉతంఠ నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్లోని రెండు కళాశాలల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నద
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నెల రోజుల ఉత్కంఠకు తెరపడనున్నది. భువనగిరి విజేత ఎవరో
తేలిపోనుంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అధికారులు
రాజకీయంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు మూహూర్తం దగ్గరపడింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్సభ స్థానం లెక్కింపు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార కాంగ్రెస్ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నిక�