పార్లమెం ట్ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి. ఎంపీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన అనంతరం ప్రచారం జోరందుకుంద�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు క�
సార్వత్రిక సమరంలో భాగంగా రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాలుగో విడుతగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను అనుసరించి నిజామాబా�
BRS Party | పార్లమెంట్ ఎన్నికలకు భారత్ రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించబోతున్నది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల �