పాత అసెంబ్లీ భవనంలో శాసనమండలి సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆకాంక్ష ఇప్పట్లో నెరవేరేలా లేదు. అది పురావస్తు భవనం కావడంతో పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. 75 ఏండ్లుగా భారత ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన పార్లమెంటు పాత భవనం ఇకనుంచి పార్లమెంటరీ చరిత్రకు సాక్షీభూతంగా నిలువనున్నది.
భారత పార్లమెంట్ చరిత్రలో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఎంపీలందరూ కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు.
Samvidhan Sadan: పాత పార్లమెంట్ బిల్డింగ్కు గుడ్బై చెప్పేశారు. ఇవాళ్టి నుంచి ఉభయసభలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత బిల్డింగ్ను ఇక నుంచి సంవిధాన్ సదన్గా పిలుచుక
Constitution day | సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖ�