రెండు వారాలుగా పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత్ అంచనాలకు మించి రాణించి సత్తా చాటింది. పారిస్లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత పారా క్రీడాకారుల బృందం.. లక్ష్యాన్ని అధిగమించడమే గాక మ�
పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్ల పతకాల జోరు కొనసాగుతోంది. శారీరక వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్న మన క్రీడాకారుల ప్రదర్శనతో పతకాల పట
పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్యం సాధించిన జివాంజీ దీప్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణకు చెందిన దీప్తి అసమాన ప్రతిభతో ర�
ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్లో భారత్ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. యువ ఆర్చర్ హర్విందర్సింగ్ కొత్త చరిత్ర లిఖించాడు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ అరుద
Sachin Khilari: ప్రపంచ చాంపియన్ సచిన్ సర్జేరావ్ ఖిలారి.. పారాలింపిక్స్ పురుషుల షాట్ పుట్ ఎఫ్46 కేటగిరీలో సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అతను 16.32 మీటర్ల దూరం విసిరాడు. దీంతో ఇండియా మెడల్స్ సంఖ్య 21కి