పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రుక్కుంపల్లి గ్రామంలో ప్రజలు గత కొన్ని రోజులుగా మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరి
పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయత
పరిగి మున్సిపాలిటీ 5వ వార్డులోని ప్రధాన రహదారి బురదమయంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కాలనీవాసులు శనివారం రోడ్డుపై బురదలో నాట్లు వేసి నిరసన తెలిపారు.
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్లో శనివారం ఇస్తేమా ప్రారంభమైంది. ఇస్తేమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి �
పరిగి : పరిగి పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని 12వ వార్డు షిరిడి సాయిరాం కాలనీలో నూతనంగా వేసిన సీసీ రోడ్డును ఎమ్మ