కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో ఈ మధ్య దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. దళితులపై దాడులు చేసిన అగ్రకుల పెత్తందార్లను వె
బీఆర్ఎస్ హయాంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అసలే నీళ్లు లేక ఎండిపోతున్న చెట్లను కాపాడాల్సిందిపోయి.. వాటి జాడ కూడా తెలియకుండా ఉండేందుకు పంచాయ
ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక వారం తేడాలోనే క్వింటాలుకు రూ.2 వేలు తక్కువ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరుశనగ రైతులు రోడ్డెక్కార�
KTR | అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా రేపు 9 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. వీటిలో చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొ�