స్వీయ నిర్మాణంలో పార్ధా గోపాల్ హీరోగా నటించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్'. సూర్య జి యాదవ్ దర్శకత్వం వహించారు. మేఘనా రెడ్డి కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
పార్థగోపాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్'. సూర్య జి.యాదవ్ దర్శకుడు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ�
పార్థగోపాల్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్'. మేఘన కథానాయిక. కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఈ ప్రతీకార కథాంశానికి సూర్య జి.యాదవ్ దర్శకుడు. ఏప్రిల్లో సినిమా విడుదల కానుంది.