రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం పార్బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందుకు సంబంధించి రెండు మి�
ఉప్పుడు బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం వసూలు గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో తగినన్ని నిల్వలు ఉండటంతోపాటు ధరలు అదుపులో ఉండాలన్న లక్ష్యంతో ఆగస్టు 25న దీనిని విధించింది
పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై విధించిన 20 శాతం లెవీని కేంద్రం పొడిగించనున్నట్టు తెలుస్తున్నది. పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై 20 శాతం లెవీని విధిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వ�
Parboiled rice | కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దేశంలో ఉప్పుడు బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకే తాము వాటి ఎగుమతులపై �