ఆపదల నుంచి గట్టెక్కడం కోసం, అభీష్టాలు నెరవేరడం కోసం, సంకల్పించిన కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగాలని కోరుతూ సాంప్రదాయికంగా సుందరకాండ, శ్రీ గురు దత్తాత్రేయ, శ్రీ సాయి సచ్చరిత్రలను పారాయణం చేస్తుంటారు.
తిరుమల: ధనుర్మాసం సందర్భంగా తిరుమలలోని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం శుక్రవారం నుంచి ప్రారంభమైంది . ఈ కార్యక్రమం జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల
తిరుమల: రేపటి నుంచి తిరుమలలో ధనుర్మాసోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత వైభవంగా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపటి నుంచి 2022 జనవరి 14�