ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా. మౌనంగా చూస్తున్నా..త్వరలోనే వస్తా’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలను లేవదీయాల్సిన సమ�
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లికి చెం దిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు పాదయాత్రగా కేసీఆర్ను కలిసేందుకు సోమవారం సంగమేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ 100 మంది యువకులతో పాదయాత్ర ప్రారంభించాడు.
KCR | ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు కేసీఆర్ను కలువడానికి పాదయాత్రగా బయలుదేరారు.