రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలు ఉండగా, వాటికి తోడుగా పీహెచ్సీ,
బోథ్ దవాఖానకు మహర్దశ పట్టనుంది. 50 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెరిగింది. భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.28 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గ కేంద్రం బోథ్లో ఇది వరకు పది పడకల స్థాయి దవాఖాన మాత్రమ�
ప్రస్తుతం ప్రవేశ పరీక్షలు పూర్తయి అడ్మిషన్లు జరుగుతున్న సమయం. ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో, ఏ రంగంవైపు అడుగులు వెయ్యాలో అయోమయంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఒకింత ఆందోళన. ఇంజినీరింగ్, మెడిసిన్