స్వరాష్ట్రంలో పరకాల నియోజకవర్గం ప్రగతిబాట పట్టింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవతో సర్కారు రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. 1200 ఎకరాల్లో దేశంలో అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర�
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పరకాలకు సీఎం కేసీఆర్ రానున్నారు. పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. సీఎం సభ కోసం పట్టణ శివారులో 12 ఎకరాల స్థలంలో ఏర్ప
వరంగల్, హనుమకొండ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను బుధవారం ఖరారు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 102 మంది బరిలో నిలిచారు. వరంగల్ తూర్పు నియోజవర్గ బరిలో 29 మంది ఉన్నారు. కేవలం ఇద్దరు స్వతంత్�
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకన్న, గుగులోత్ కమల్తోపాటు పలువురు