భారత పారా త్రోబాల్ జట్టు కెప్టెన్, మేడ్చెల్కు చెందిన డి. మహేశ్ నాయక్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఇటీవలే శ్రీలంకలో ముగిసిన తొలి సౌత్ఏషియా చాంపియన్షిప్లో భారత పారా
పారా త్రోబాల్ క్రీడాకారిణి దయ్యాల భాగ్యను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. భాగ్యను సోమవారం సీఎం దగ్గరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ అయిలయ్య తీసుకెళ్లి స