రెండు వారాలుగా పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత్ అంచనాలకు మించి రాణించి సత్తా చాటింది. పారిస్లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత పారా క్రీడాకారుల బృందం.. లక్ష్యాన్ని అధిగమించడమే గాక మ�
ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్లో భారత్ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. యువ ఆర్చర్ హర్విందర్సింగ్ కొత్త చరిత్ర లిఖించాడు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ అరుద
ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్లో మన తెలంగాణ నుంచి యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పోటీకి దిగుతున్నది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి..అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని
వారం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న కేఎస్జీ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్(జేపీఎల్) శనివారం ముగిసింది. స్థానిక ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీవీ9 12 పరుగుల తేడాతో ఎన్టీవీపై ఉత్కంఠ విజయం స�
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేటతో స్ఫూర్తి పొందిన పారా అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో 82 పతకాలతో భారత క్రీడా యవనికపై కొత్త అధ్యాయం లిఖించారు.
స్పోర్ట్స్ కోటా కింద పారా క్రీడాకారులకు కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో క్రీడాకారుల�