లోక్సభ ఎన్నికల అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లోని వివిధ అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాషాయ కూటమికి భంగపాటు ఎదురైంది.
బీహార్లోని పూర్నియా ఎంపీ పప్పు యాదవ్పై (Pappu Yadav) ఎఫ్ఐఆర్ నమోదయింది. ఓ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఆయనపై కేసు రిజిస్టర్ అయింది.
రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్.. ఈ పేరు ఈసారి బీహార్ లోక్సభ ఎన్నికల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. పూర్ణియా స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి నుంచి మ
Pappu Yadav | బీహార్ నాయకుడు పప్పు యాదవ్ (Pappu Yadav) లోక్సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. బుధవారం ఢిల్లీలో అధికారికంగా ఆ పార్టీలో చేరారు.
పాట్నా : బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ స్థలంలో కొత్త అంబులెన్స్లు నిరూపయోగంగా ఉండటంపై ఆ రాష్ట్రానికి చెందిన జన అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం సరన్ జిల్