వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్�
యేటేటా పెరుగుతున్న పెట్టుబడులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులను ఉద్యానవన పంటల వైపు మళ్లించేందుకు ఉద్యానవనశాఖ కృషి చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో
Papaya Cultivation | మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు బొప్పాయి పంటపైన దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు ఈ పంట సాగు చేయడం ఇందుకు కారణం.
Papaya cultivation | సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా బొప్పాయి సాగులో మంచి దిగుబడులు పొంది లాభాలు సొంతం చేసుకోవచ్చు. 9 నెలల నుంచి రెండేండ్ల వరకు కాపునిచ్చే ఈ పంట సాగు లాభసాటిగా ఉంటుంది.