మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే పై (Mumbai Express way) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసర్ నుంచి పండరీపూర్కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఎక్స్ప్రెస్వేపై ఓ ట్రాక్టర్ను �
Green India Challenge | సోలాపూర్ జిల్లా పండరీపురంలో వెలసిన రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామి ఆలయం వద్ద తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తులసి మొక్కలను పంపిణీ చేశారు.
భారత రాష్ట్ర సమితి అంటే ప్రజల టీమ్.. ఇది ఏదోఒక పార్టీకి ‘ఏ’ టీమ్గానో.. ‘బీ’ టీమ్గానో ఉండే ప్రసక్తే లేదు. ఇది ప్రజల టీమ్గా ఉంటుంది. బాధితుల టీమ్గా ఉంటుంది. పీడితుల పక్షాన ఉంటుంది.. రైతుల పక్షాన ఉంటుంది.. దళ
CM KCR: మేం ఎవరి టీమ్ కాదు.. మాది కిసాన్ టీమ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని సర్కోలీలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మరాఠీ నేత భగీరథ్ బాల్కే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అక్క
Rose Petals : విఠలేశ్వరుడి భక్తులపై గులాబీ పువ్వుల రేకులను చల్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ వేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పండరీపుర్ వెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆషాడ �
మహారాష్ట్రలో కారు దౌడు తీస్తున్నది. 11 లక్షల మంది కమిటీ సభ్యుల సైన్యంతో బీఆర్ఎస్ కవాతు చేస్తున్నది. మరో 15 రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ విభాగం తెలిపింది. ఈ చైతన్యాన్ని మ�
మన దేశంలో విష్ణుమూర్తి ఆలయాలు ఎన్నో వెలిశాయి. అలాంటి వాటిలో ప్రధానమైనది మహారాష్ట్రలోని పండరీపురం దేవాలయం. అయితే అధ్యాత్మిక పర్యటనలో భాగంగా పండరీపుర్ (Pandharpur), షిరిడీ (Shiridi) వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరి�