పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోకి అడ
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా స్వరాష్ట్రంలో ఏర్పాటైన ‘హరితహారం’తో పల్లె, పట్నం పచ్చదనంతో మెరిసిపోతున్నది. ఉద్యమంలా సాగిన కోట్లాది మొక్కల పెంపకంతో ఇటు అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరుగడమే గాక ఊరూవాడన హరి�
ఓట్లను అమ్ముకుంటే అవినీతిని ప్రోత్సహించినట్లేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదర్శ గ్రామం మరియపురాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిర్మల హృదయ వనంతోపాటు డంపింగ్ యార్డ�
మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలు నందనవనాన్ని తలపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలతో గ్రామాలకు సరికొత్త శోభ వచ్చింది. తీరొక్క మొక్క�
తెలంగాణ పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని జమ్ముకశ్మీర్ సర్పంచ్లు ప్రశంసించారు. తెలంగాణ పల్లెలు సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా ఉన్నదని కొనియాడారు.