తెలుగు సినీపరిశ్రమ ఏపీకి తరలిపోతుందా అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
AP News | వైఎస్ జగన్ మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వ్యక్తిగత హత్యలను టీడీపీకి రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించ�
TDP AP Chief | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను మారుస్తామంటూ గంజాయి రాజధానిగా మార్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆరోపించారు.