‘కంపతార సెట్లు// కొట్టి అమ్ముకొని
కడుపు నింపుకునే// కాలమొచ్చినది
సేతానం ఏడుందిరా// తెలంగాణ సేలన్నీ బీల్లాయెరా..’ అనే పాటను ప్రజా కవి, ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాశారు.
మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొనటం వెనుక భారీ బాగోతాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ క
తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పార్టీ ఫిరాయింపులకు వారి పార్టీ వ్యతిరేకమంటూ �