పాలమూరు-రంగారెడ్డిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి.. జిల్లాలోనాలుగు లక్షల ఎకరాల్లో నీరు పారించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కల�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ బైబై మోడీ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి మహిళలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై మద�
పాలమూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడి భగభగలకు ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం రావడంతో ఉపశమనం కలిగింది. అదేవి
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహణ రెండు రోజులపాటు సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు ఒకే వేదికపైకి రియల్ ఎస్టేట్ కంపెనీలు, బ్యాంకులు, ఇతర సంస్థలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్న పట్ట�
ప్రైవేటులోని 20% పడకలు పేదలకు: మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కాలంలో అనేక మంది నిరుపేదలు ఆర్థిక పరిస్థితి బాగాలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వారి నుంచి అధి
మహబూబ్నగర్ టౌన్: జిల్లా కేంద్రంలో జరిగిన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య పాలమూరు జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం స్థానిక శ్రీరామ ల్యాండ్మార్క్లో పాలమూర