జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి సరిహద్దు గ్రామాలపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలతోసహా 12 మంది మరణించగా మరో 57 మంది గాయపడ్డారు. పాకిస్థాన�
పాకిస్థాన్ మరోమారు కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు. భారత పోస్టులు, పౌర ఆవాసాలే లక్ష్యంగా దాదాపు ఏడు గంటలపాటు మోర్టార్లు ప్ర�
PTI Party | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పార్టీ పీటీఐ ఆ దేశ అవినీతి నిరోధకశాఖ, ఆర్మీకి చెందిన రేంజర్స్పై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ను కిడ్నా�
అహ్మదాబాద్ : అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించిన బాలుడిని బీఎస్ఎఫ్ సిబ్బంది శనివారం తిరిగి పాకిస్థాన్కు అప్పగించింది. రాజస్థాన్లోని బార్మేర్ సెక్టార్ సోమ్ర�