Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రవాదుల (terrorists) కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడితో దేశం అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాలు యాక్షన్ మోడ్లోకి వచ్చేలా కేంద్రం అలర్ట్ చేస్తున్నది. అందులో భాగంగా యుద్ధం వస్తే తలెత్తే పరిణామాల నుంచి హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్న ముప్�
స్థానిక స్లీపర్ సెల్స్ సహకారం లేకుండా పహల్గాం ఉగ్రదాడి జరిగి ఉండదని మాజీ స్లీపర్ సెల్ సభ్యుడు తెలిపాడు. సోమవారం ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, దాడి చేయాల్సిన చోట ఎందరు సైనికులు �