అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పద్మశాలీల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నా�
మున్నూరుకాపుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణ మండపం నిర్మాణం పనులు 15 రోజుల్లో పూర్తి చేస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి వెల్లడించ
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిరోజూ ఓ నేతన్న ఆత్మహత్య వార్త కనిపించేదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నేడు నేతన్నల ఆత్మహత్యలు లేని తెలంగాణను చూస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్న�