Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయం సైబర్ దాడికి గురైంది. ఆలయానికి చెందిన కంప్యూటర్ వ్యవస్థ, సర్వర్ డేటాబేస్ హ్యాకైంది. జూన్ 13వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
అనంత పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయాల్లో కనుగొనబడిన గుప్త నిధుల వృత్తాంతం నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న భారీ పాన్ఇండియా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రె�
Kerala Temple: కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళను అనుమతించలేదు. దీంతో ఆమె తన ఆవేదను ఓ వీడియోలో చెప్పుకున్నది. ఆ వీడియోను కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం షేర్ చేశారు.
Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. గర్భాలయంలో శ్రీరాముడి కొలువుదీరనున్న క్షణాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మరో వైపు ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య రామయ్య ఆలయ�