మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం సోమవారం న్యూఢిల్లీలో పద్మశ్రీ పురస్కారం అందించనుంది.
వివిధ కళారంగాల్లో విశి ష్ట సేవలందించి పద్మశ్రీ అవార్డు పొందడం గొప్పవిషయమని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జయమిత్ర సాహి త్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవా ర
‘సంగీత కళ అనే ది సరస్వతి లాంటిది.. ఇంట్లో దాస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.. అదే నలుగురికి వినిపిస్తే కడుపు నింపుతుంది’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రము ఖ బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప తెలిపా రు. నారాయణపేట జ�
జనగామ జిల్లాలోని మారుమూల పల్లెటూరు అప్పిరెడ్డిపల్లిలో పుట్టిపెరిగిన నాకు కులవృత్తి చిందు యక్షగానమే సర్వస్వం. ‘సమ్మయ్య నువ్వు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యావు’ అని చెప్తే మొదట నమ్మలే. అయోధ్య రామాలయంలో బ�