కరోనా కారణంగా పెరిగిన డిమాండ్ ప్రాణవాయువు కోసం జనం పరుగులు ఇష్టారీతిగా వాడితే ప్రమాదం: వైద్యులు ఇతర రంగాల్లోనూ కీలకంగా ఆక్సిజన్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెర�
దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతూ కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో కొద్దిరోజుల క్రితం ఓ ఫో టో అటు మీడియాని ఇటు సోషల్ మీడియాని షేక్ చేసింది. అదే �
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 17 వరకూ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు నాలుగు రెట్లు పెరిగి 4739 టన్నులకు ఎగబాకాయని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో �
న్యూఢిల్లీ : క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే ఓ విధానాన్ని రూపొందించింది. దేశంలో కరోనా మహమ్మారి�
ముంబై: కరోనా ఉద్ధృతితో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తనవంతు సాయాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు దవాఖానల్లో ఆక్సిజ�
కోవిడ్ కేసులతో మధ్యప్రదేశ్ అల్లాడిపోతోంది. పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ స్పందించింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ భోపాల్లో మహాత్ముని విగ్రహం ఎదుట సత్య�